Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇదో కోల్డ్ బ్లడెడ్ మర్డర్'... దెబ్బకు దెబ్బ కొడతాం : రాజ్‌నాథ్ శపథం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (12:51 IST)
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన, మృతదేహాలకు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాన్ల త్యాగాన్ని వృథాకానీవ్వబోమన్నారు. ఇది ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌. ప్రతీకారం తీర్చుకుని తీరుతామన్నారు. ఈ రీజియన్‌లో అభివృద్ధిని అడ్డుకోవడమే నక్సల్స్ వ్యూహమని, ఇకపై తాము వామపక్ష తీవ్రవాదంపై వ్యూహాన్ని మార్చుకుంటామని చెప్పారు.
 
మృతుల కుటుంబాలను కేంద్రం తరఫున ఆదుకుంటామని వెల్లడించిన ఆయన, మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంత్రి వెంట ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్ జీ దాస్ టాండన్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్ ఆహిర్ తదితరులు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments