Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇదో కోల్డ్ బ్లడెడ్ మర్డర్'... దెబ్బకు దెబ్బ కొడతాం : రాజ్‌నాథ్ శపథం

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (12:51 IST)
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమాలో నక్సలైట్లు దాడి చేసి 26 మంది జవాన్లను బలి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం రాయ్‌పూర్‌కు వచ్చిన ఆయన, మృతదేహాలకు నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాన్ల త్యాగాన్ని వృథాకానీవ్వబోమన్నారు. ఇది ఓ కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌. ప్రతీకారం తీర్చుకుని తీరుతామన్నారు. ఈ రీజియన్‌లో అభివృద్ధిని అడ్డుకోవడమే నక్సల్స్ వ్యూహమని, ఇకపై తాము వామపక్ష తీవ్రవాదంపై వ్యూహాన్ని మార్చుకుంటామని చెప్పారు.
 
మృతుల కుటుంబాలను కేంద్రం తరఫున ఆదుకుంటామని వెల్లడించిన ఆయన, మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. మంత్రి వెంట ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరామ్ జీ దాస్ టాండన్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్ ఆహిర్ తదితరులు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments