Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ దుస్తులు ధరిస్తే మంత్రులుగా ఉండరు.. వెయిటర్లుగా కనిపిస్తారు : సుబ్రమణ్య స్వామి

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (10:46 IST)
బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఈ దఫా కేంద్ర మంత్రులను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. మొన్న ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇపుడు కేంద్ర మంత్రులను లక్ష్యంగా తన ట్విట్టర్ ఖాతాలో విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
మంత్రులు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో టై, కోట్ ధ‌రించ‌వ‌ద్ద‌ని భార‌తీయ సంప్ర‌దాయాన్ని చాటే దుస్తులు మాత్ర‌మే ధ‌రించాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. బీజేపీ ఈ అంశంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. మంత్రులు మ‌న సంప్ర‌దాయ దుస్తుల్లో కాకుండా విదేశీ దుస్తుల్లో క‌నిపిస్తే వారు వెయిట‌ర్ల‌లా ఉంటున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments