Webdunia - Bharat's app for daily news and videos

Install App

41 మంది పాదచారులను కరిచేసింది.. మున్సిపల్ అధికారులు పట్టుకోలేకపోయారు..

చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రె

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (09:29 IST)
చెన్నై నగరం పరిధిలోని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ వీధి కుక్క వెంటాడి 41 మంది పాదచారులను కరిచింది. కుక్క దాడితో ఆగ్రహం చెందిన ప్రజలు దానిపై రాళ్లతో దాడికి ప్రయత్నించారు. దీంతో కుక్క మరింత రెచ్చిపోయింది. ఫలితంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రికి వచ్చి ఇంజెక్షన్లు చేయించుకున్నారు. కుక్క కాటుకు గురై తీవ్రంగా గాయపడిన 28 మందిని వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
కొందరిని ఈ కుక్క కరిచేసిందని.. మరికొందరు పరుగులు తీస్తూ కిందపడి గాయపడ్డారని చెంగల్పట్ ఆసుపత్రి డీన్ డాక్టర్ గుణశేఖరన్ చెప్పారు. కుక్క దాడి ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ అధికారులు దాన్ని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా కుక్కను పట్టుకోలేక పోయారు. అధికారులు కుక్కను పట్టుకోలేక పోతే తామే దాన్ని పట్టుకొని చంపేస్తామని స్థానికు హెచ్చరిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments