భారత్‌లో అండర్ వాటర్ మెట్రో మార్గం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (10:07 IST)
దేశంలో అండర్ వాటర్ మెట్రో మార్గం నిర్మితంకానుంది. ఈ తరహా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మార్గం కోల్‌కతా నగరంలో అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది అడుగు భాగంలో రానుంది. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ కారిడాల్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. హౌరా వయా కోల్‌కతా సాల్ట్ లేక్ వరకు మొత్తం 16.55 కిలోమీ ఉండే ఈ మార్గం ఈ యేడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. 
 
హుగ్లీ నది నీటి అడుగున మెట్రో ట్రైన్ మార్గాన్ని నిర్మించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో రైలు పట్టాలెక్కాల్సివుంది. చిన్న చిన్న సమస్యల వల్ల సమీపంలోని పలు గృహాలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. వీటిని సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తిగా, అన్ని అనుకున్నట్టుగా సాఫీగా జరిగితే ఈ యేడాది జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments