Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో అండర్ వాటర్ మెట్రో మార్గం.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (10:07 IST)
దేశంలో అండర్ వాటర్ మెట్రో మార్గం నిర్మితంకానుంది. ఈ తరహా మెట్రో రైలు మార్గాన్ని నిర్మించడం మన దేశంలో ఇదే తొలిసారి. ఈ మార్గం కోల్‌కతా నగరంలో అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది అడుగు భాగంలో రానుంది. కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ కారిడాల్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. హౌరా వయా కోల్‌కతా సాల్ట్ లేక్ వరకు మొత్తం 16.55 కిలోమీ ఉండే ఈ మార్గం ఈ యేడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. 
 
హుగ్లీ నది నీటి అడుగున మెట్రో ట్రైన్ మార్గాన్ని నిర్మించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో రైలు పట్టాలెక్కాల్సివుంది. చిన్న చిన్న సమస్యల వల్ల సమీపంలోని పలు గృహాలకు పగుళ్ళు ఏర్పడ్డాయి. వీటిని సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటికే 80 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తిగా, అన్ని అనుకున్నట్టుగా సాఫీగా జరిగితే ఈ యేడాది జూన్ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments