Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై మెట్రో రైలులో స్టాలిన్, విజయకాంత్ జర్నీ.. అంతా ఓకే, టికెట్ రేట్లు..?

Webdunia
బుధవారం, 1 జులై 2015 (15:43 IST)
చెన్నైలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైలులో బుధవారం పలువురు రాజకీయ నేతలు ప్రయాణించారు. తొలి దశలో ఆలందూరు నుంచి కోయంబేడు మధ్య ప్రారంభమైన మెట్రో రైలులో అనుచరులతో కలసి డీఎంకే నేత ఎంకే స్టాలిన్, మాజీ మేయర్ ఎం.సుబ్రమణ్యమ్‌లు మెట్రో రైలులో జర్నీ చేశారు.
 
మరోవైపు డీఎండీకే వ్యవస్థాపకుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత విజయకాంత్‌ కూడా స్టాలిన్‌తో పాటు మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణం సమయంలో ఇతర ప్రయాణికులతో మాట్లాడానని, టికెట్ రేట్లు తగ్గించాలని వారు కోరినట్లు చెప్పారు. అందుచేత తమిళనాడు ప్రభుత్వం మెట్రో రైలు ఛార్జీలను తగ్గించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments