Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్కేనగర్ ఎన్నికలు: స్టాలిన్‌ సవాలుకు ధీటుగా స్పందించిన ఓపీఎస్.. డీఎంకేకు ఓటమి భయం?

తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూ

Webdunia
గురువారం, 30 మార్చి 2017 (10:15 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి చెందడంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే చీలిపోయాక.. శశివర్గం, ఓపీఎస్ వర్గం, దీప ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. డీఎంకే కూడా ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పన్నీర్ మద్దతిచ్చే మధుసూదన్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. 
 
దీంతో డీఎంకే అధినేత స్టాలిన్‌ ఎక్కువగా పన్నీర్‌ వర్గంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జయలలిత మరణం వెనుక రహస్యాలున్నాయి, శశికళ బండారం బయట పెడతాను అంటూ వ్యాఖ్యలు చేసిన పన్నీర్‌ సెల్వం ఆ రహస్యాలు ఏంటి అనేది బయట పెట్టాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ 90 శాతం నిజాలు ఏంటో బయట పెట్టిన తర్వాతే ఓట్ల కోసం ప్రజల ముందుకు రావాల్సిందిగా స్టాలిన్‌ సవాలు విసిరారు.
 
అయితే స్టాలిన్ వ్యాఖ్యల పట్ల పన్నీర్ సెల్వం ఘాటుగా స్పందించారు. డీఎంకే ఓటమి భయంతో ఇలా మాట్లాడుతుందన్నారు. 2006వ సంవత్సరంలో తనను అమ్మకు శశికళ దూరం చేయాలని చూసిందని.. అందుకు సంబంధించినవే ఆ 90 శాతం నిజాలంటూ సెల్వం వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments