Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృభాషలను పరిరక్షించాలి : కంచి పీఠాధిపతి విజయేంద్ర పిలుపు

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (16:19 IST)
మాతృభాషలను పరిరక్షించాలని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఆయన దీపావళి పండుగను పురస్కరించుకుని ధర్మ సందేశాన్ని ఇచ్చారు. ధర్మాన్ని విడనాడకుండా మంచి పనులు చేద్దామని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
"ముందుగా మాతృభాషను కాపాడాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలన్నదే తన అభిప్రాయమన్నారు. మాతృభాషను కాపాడండి. మాతృభాష అంటే కేవలం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మాత్రమే కాదు. వారివారి భాషలో మాతృభాషలు, వీటన్నింటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. 
 
భారత నేలపై ఉండే కుటుంబ జీవితంలో ఉండే భక్తి, నిస్వార్థం, ఇతరుల సంక్షేమం, తల్లి లక్షణాలు, బాధ్యతలు, విలువలను కాపాడేందుకు మాతృభాషను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments