Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ క్యాంటీన్‍‌ పొంగల్‌లో స్పైడర్...

పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ

Webdunia
బుధవారం, 19 జులై 2017 (18:16 IST)
పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ్రాంచ్‌కు చెందిన అధికారి శ్రీనివాస్ బుధవారం క్యాంటిన్‌కు వెళ్లారు. అక్కడ ఆయన పొంగలితో పాటు పెరుగన్నంకు ఆర్డరిచ్చాడు. పొంగలి కొంచెం తినగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. 
 
పొంగల్‌లో సాలీడు ఉన్నట్టు ఆపై తేలింది. సాలీడు పడిన పొంగలి తిన్న శ్రీనివాస్ వాంతులు చేశారని.. ఆ ఆహారంలో సాలీడు వున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో శ్రీనివాస్ చికిత్స తీసుకున్నారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments