Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ క్యాంటీన్‍‌ పొంగల్‌లో స్పైడర్...

పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ

Webdunia
బుధవారం, 19 జులై 2017 (18:16 IST)
పార్లమెంట్ క్యాంటీన్‍‌లోని ఆహారం తీసుకున్న అధికారి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. పొంగల్‌లో సాలీడు ఉన్నట్లు గుర్తించి క్యాంటీన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ రిపోర్టింగ్ బ్రాంచ్‌కు చెందిన అధికారి శ్రీనివాస్ బుధవారం క్యాంటిన్‌కు వెళ్లారు. అక్కడ ఆయన పొంగలితో పాటు పెరుగన్నంకు ఆర్డరిచ్చాడు. పొంగలి కొంచెం తినగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు. 
 
పొంగల్‌లో సాలీడు ఉన్నట్టు ఆపై తేలింది. సాలీడు పడిన పొంగలి తిన్న శ్రీనివాస్ వాంతులు చేశారని.. ఆ ఆహారంలో సాలీడు వున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఫుడ్ పాయిజన్ కావడంతో ఆస్పత్రిలో శ్రీనివాస్ చికిత్స తీసుకున్నారని, ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments