పంజాబ్ ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి ఓటమి

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (15:05 IST)
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల ముందే హేమాహేమీలైన నేతలు ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఓడిపోయారు. సిట్టింగ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఓటమి అంచుల్లో ఉన్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సోదరి మాళవిక కూడా ఓడిపోయారు. 
 
గురువారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఆప్ పార్టీ అభ్యర్థులు విజయబావుటా ఎగురవేస్తున్నారు. 117 సీట్లకు గాను ఆప్ అభ్యర్థులు ఏకంగా 91 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 17, బీజేపీ 2, ఇతరులు మూడు చోట్ల ఆధిక్యం లేదా గెలుపు బాటలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, మెగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ చేతిలో ఏకంగా 58,813 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మాళవికకు కేవలం 31,125 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments