Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

Webdunia
గురువారం, 21 జులై 2022 (09:56 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె విచారణను ఎదుర్కోనున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని విచారించారు.
 
ఆ సమయంలో సోనియా గాంధీ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరివున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటికి రావడంతో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో ఆమె గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకానున్నారు. 
 
మరోవైపు, సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఆందోళనల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టనున్నారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ వర్గాల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ భారీగా పోలీసులు మొహరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును ఇప్పటికే మూసివేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీ సంఖ్యలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments