Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ సార్.. మణిపూర్ గురించి మాట్లాడండి.. సోనియా గాంధీ

Webdunia
గురువారం, 20 జులై 2023 (14:20 IST)
మణిపూర్‌ పరిస్థితిపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు లోక్‌సభలో ప్రధానితో సంక్షిప్త సంభాషణ సందర్భంగా సోనియా గాంధీ ఈ డిమాండ్ చేశారు.
 
ఈ రోజు సభ సమావేశానికి ముందు, ప్రధాని మోదీ వివిధ నేతలను పలకరించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుతో తలదించుకునేలా చేసిందని, చట్టం తన పూర్తి శక్తితో పనిచేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
దోషులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. ఇకపోతే సేనాపతి జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురిచేస్తున్న వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుల్లో ఒకరిని మణిపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments