మోదీ సార్.. మణిపూర్ గురించి మాట్లాడండి.. సోనియా గాంధీ

Webdunia
గురువారం, 20 జులై 2023 (14:20 IST)
మణిపూర్‌ పరిస్థితిపై సభలో చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. వర్షాకాల సమావేశాల తొలిరోజు లోక్‌సభలో ప్రధానితో సంక్షిప్త సంభాషణ సందర్భంగా సోనియా గాంధీ ఈ డిమాండ్ చేశారు.
 
ఈ రోజు సభ సమావేశానికి ముందు, ప్రధాని మోదీ వివిధ నేతలను పలకరించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుతో తలదించుకునేలా చేసిందని, చట్టం తన పూర్తి శక్తితో పనిచేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
దోషులను విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని ప్రధాని తెలిపారు. ఇకపోతే సేనాపతి జిల్లాలోని ఒక గ్రామంలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురిచేస్తున్న వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుల్లో ఒకరిని మణిపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

Predator: Badlands: అన్ని జోన్లతో కలిపిన ప్రెడేటర్: బ్యాడ్‌లాండ్స్ సిద్ధమైంది

Raviteja: అందుకే మాస్ జాతర చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది : దర్శకుడు భాను భోగవరపు

Bunny Vas: ఖమ్మం, వరంగల్ మధ్య జరిగే రియల్ కథతో రాజు వెడ్స్ రాంబాయి : వేణు ఊడుగుల

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments