Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి ఫుడ్ పాయింజనింగ్.. గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్‌ అయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిక

Webdunia
బుధవారం, 10 మే 2017 (07:47 IST)
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోమారు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు ఫుడ్ పాయిజనింగ్‌ అయింది. దీంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆసుపత్రి  మేనేజ్ మెంట్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ డీఎస్ రానా మాట్లాడుతూ, ఫుడ్ పాయిజనింగ్ కారణంగా రెండు రోజుల క్రితం ఆమె ఆసుపత్రిలో చేరారని చెప్పారు. ఆమె కోలుకున్నారని, ప్రస్తుతం సోనియా ఆరోగ్యంగానే వున్నారని చెప్పారు. సోనియాను ఆసుపత్రి నుంచి త్వరలోనే డిశ్చార్జి చేస్తామని చెప్పారు. 
 
కాగా, సోనియా గాంధీ గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా, ఇటీవలే అమెరికాలోని ఓ ఆస్పత్రికి  కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మరోమారు స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments