Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి అస్వస్థత - గంగారామ్‌లో ఆస్పత్రిలో అడ్మిట్

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (15:49 IST)
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను ఆదివారం ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, సోనియా గాంధీకి ఈ నెల 2వ తేదీ కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, అందువల్ల ఆమె ఆస్పత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. కాగా, ఆమెతో పాటు ఆయన తనయుడు రాహుల్ గాంధీలు నేషనల్ హెరా్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

ఎ.ఆర్. రెహమాన్ లా గాయకులతో హరి హర వీరమల్లు పాటను పాడించిన కీరవాణి

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments