Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి అస్వస్థత - గంగారామ్‌లో ఆస్పత్రిలో అడ్మిట్

sonia
Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (15:49 IST)
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమెను ఆదివారం ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. 
 
కాగా, సోనియా గాంధీకి ఈ నెల 2వ తేదీ కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, అందువల్ల ఆమె ఆస్పత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. కాగా, ఆమెతో పాటు ఆయన తనయుడు రాహుల్ గాంధీలు నేషనల్ హెరా్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరుకావాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments