Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిలెక్కిన సోనియమ్మ

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (10:06 IST)
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా గోవాలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ గోవాలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌ ఆవరణలో సైకిల్‌ తొక్కుతూ హల్‌చల్‌ చేశారు.

దీర్ఘకాలంగా ఛాతీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా గాంధీ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ఢిల్లీ కాలుష్యం ఆమె అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేయడంతో హస్తినకు దూరంగా ఉండాలని వైద్యులు ఆమెకు సూచించారు.

ఈ క్రమంలోనే సోనియా గాంధీ గోవాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. గోవాలో ఆమె వ్యాయామాలతోపాటు సైక్లింగ్‌ కూడా చేస్తున్నారు. సైక్లింగ్‌తోపాటు జాగింగ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments