Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు గడ్డల కింద ఆరు రోజులు : ప్రాణాలతో బయపడిన సియాచిన్‌ జవాన్‌

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (10:40 IST)
సుమారు 25 అడుగుల మేరకు పేరుకుపోయిన మంచు గడ్డల కింద ఆరు రోజుల పాటు ఉన్న ఓ సియాచిన్ జవాన్ ప్రాణాలతో బతికి బయపడ్డారు. ఆ సైనికుడు పేరు కర్ణాటకకు చెందిన లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప. అవలాంచ్‌లో ఇరుక్కున్న సైనికుల కోసం సైన్యం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా మంచును తొలగిస్తుండగా హనుమంతప్ప కనిపించాడు. 
 
అతడింకా ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించి ఆస్పత్రికి తరలించినట్టు లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హుడా తెలిపారు. కాగా, హిమపాతానికి గురైన మిగతా తొమ్మిది మందిలో ఐదుగురి మృతదేహాలు దొరికాయని, వారిలో నలుగురి వివరాలు తెలిశాయని హుడా వివరించారు. 

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments