Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై జ్యోతిష్కుడి అత్యాచారం... మత్తు పానీయం ఇచ్చి...

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (16:30 IST)
పశ్చిమ బెంగాల్‌కి చెందిన 20 ఏళ్ల యువతి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉంది. ఆమె జ్యోతిష్యంపై ఉన్న నమ్మకంతో తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు బెంగుళూరులోని హోయసళ నగరలో నివసించే దామోదర్ అనే ఒక జ్యోతిషుడి దగ్గరకి వెళ్ళింది. జ్యోతిషుడు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించాడు.  ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేశాడు.
 
పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన దామోదరన్ అలియాస్ దాము రెండు సంవత్సరాల క్రితం రామమూర్తినగరలోని హొస్సళ నగర్ లో జ్యోతిష్య కేంద్రాన్ని ప్రారంభించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమె దామోదరన్ దగ్గర ఈనెల 19వ తేదీన అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments