Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించాను.. ముగ్గురు మహిళలు..?: దీప్తీ సర్నా

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (16:45 IST)
స్నాప్ డీల్ ఉద్యోగి దీప్తీ సర్నా తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. తన జీవితాన్ని నాశనం చేసే పెను ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నానని చెప్పింది. అంతకన్నా ముందు నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించిందని తెలిపింది. బుధవారం రాత్రి నుంచి అదృశ్యమైన దీప్తి సర్నా ఉదంతం సుఖాంతం కాగా, ఆమె తన తల్లిదండ్రులను కలుసుకుంది. తనకు ఏమైందోననే విషయాన్ని స్వయంగా పోలీసులకు వెల్లడించింది.
 
ఇంటికి వెళ్లేందుకు షేర్ ఆటోను తాను ఎక్కానని అందులో ఓ మహిళతో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నారని చెప్పింది. తాను చెల్లెలితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆటో దారి మళ్లడాన్ని గమనించి కేకలు పెట్టానని, ఆ వెంటనే ఆటోలో ఉన్న మిగతావారు తనను అరవకుండా బంధించి, కిడ్నాప్ చేశారని తెలిపింది.
 
దీప్తి అదృశ్యమైన తరువాత, కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 200 మందిని రంగంలోకి దింపి విస్తృతంగా సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏ హానీ జరగలేదని ఘజియాబాద్ ఎస్పీ ధర్మేంద్ర సింగ్ వెల్లడించారు. ఆమె పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నదని, కోలుకున్నాక మరోసారి విచారిస్తామని వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments