Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ వస్తే ఉచితంగా ఆక్సీమీటర్ : కేజ్రివాల్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (09:30 IST)
దేశ రాజధాని ఢిల్లీలో “కరోనా” కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దీంతో “కరోనా” పరీక్షలను రెట్టింపు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20,000 “కరోనా” పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై రోజుకు 40,000 పరీక్షలు జరుపుతామన్నారు. “కరోనా” పరీక్షలు చేయించుకోవడానికి సంశయించకుండా, ముందుకు రావాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు కేజ్రివాల్.
 
మనం, మున చుట్టుపక్కల వారు సురక్షితంగా ఉండేందుకు “కరోనా” లక్షణాలున్న వారు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.  “కరోనా” పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి పల్స్ ఆక్సీమీటర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన చెప్పారు. 
 
మంగళవారం ఢిల్లీలో 1,544 “కరోనా” కేసులు నమోదయ్యాయి.  గత 40 రోజుల్లో ఈ స్థాయిలో “కరోనా” కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  ఢిల్లీలో మొత్తం “కరోనా” కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటగా ఇప్పటి వరకు 4,330 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments