Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ వస్తే ఉచితంగా ఆక్సీమీటర్ : కేజ్రివాల్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (09:30 IST)
దేశ రాజధాని ఢిల్లీలో “కరోనా” కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. దీంతో “కరోనా” పరీక్షలను రెట్టింపు చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు 20,000 “కరోనా” పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై రోజుకు 40,000 పరీక్షలు జరుపుతామన్నారు. “కరోనా” పరీక్షలు చేయించుకోవడానికి సంశయించకుండా, ముందుకు రావాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు కేజ్రివాల్.
 
మనం, మున చుట్టుపక్కల వారు సురక్షితంగా ఉండేందుకు “కరోనా” లక్షణాలున్న వారు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.  “కరోనా” పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి పల్స్ ఆక్సీమీటర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను ప్రభుత్వం అందజేస్తుందని ఆయన చెప్పారు. 
 
మంగళవారం ఢిల్లీలో 1,544 “కరోనా” కేసులు నమోదయ్యాయి.  గత 40 రోజుల్లో ఈ స్థాయిలో “కరోనా” కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.  ఢిల్లీలో మొత్తం “కరోనా” కేసుల సంఖ్య 1.64 లక్షలు దాటగా ఇప్పటి వరకు 4,330 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments