Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (14:45 IST)
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. రియాక్టర్ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓం ఆర్గానికి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని బారుచ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించగానే ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్ ఇండస్ట్రియల్ పార్కులోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. పేలుడు జరిగినపుడు ఫ్యాక్టరీలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments