Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (14:45 IST)
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. రియాక్టర్ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓం ఆర్గానికి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని బారుచ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించగానే ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్ ఇండస్ట్రియల్ పార్కులోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. పేలుడు జరిగినపుడు ఫ్యాక్టరీలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments