Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (14:45 IST)
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. రియాక్టర్ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓం ఆర్గానికి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని బారుచ్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించగానే ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహేజ్ ఇండస్ట్రియల్ పార్కులోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగింది. పేలుడు జరిగినపుడు ఫ్యాక్టరీలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రాసెస్ జరుగుతుండగా రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments