Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని క్షణాల్లో వివాహం... అంతలోనే వధువును వెంటాడిన మృత్యువు

బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వ

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (09:16 IST)
బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరు నగరానికి చెందిన దివ్య (20), హరీశ్‌ అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో వారి వివాహం గురువారం ఉదయం ధర్మస్థలంలో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధూవరులు సహా ఇరు వర్గాల బంధుమిత్రులు ఒక టెంపోలో బయలుదేరారు.
 
అయితే మార్గమధ్యలోనే వీరు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వధువుతో సహా 8 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో వధువు దివ్య (20), డ్రైవర్ నాగప్ప గణిగార్(45), టెంపోలో ఉన్న పాలాక్షి(42), బేబి(38), సుబ్రహ్మణ్య(15), రుక్మిణి(65)లు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments