Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని క్షణాల్లో వివాహం... అంతలోనే వధువును వెంటాడిన మృత్యువు

బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వ

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (09:16 IST)
బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరు నగరానికి చెందిన దివ్య (20), హరీశ్‌ అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో వారి వివాహం గురువారం ఉదయం ధర్మస్థలంలో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధూవరులు సహా ఇరు వర్గాల బంధుమిత్రులు ఒక టెంపోలో బయలుదేరారు.
 
అయితే మార్గమధ్యలోనే వీరు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వధువుతో సహా 8 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో వధువు దివ్య (20), డ్రైవర్ నాగప్ప గణిగార్(45), టెంపోలో ఉన్న పాలాక్షి(42), బేబి(38), సుబ్రహ్మణ్య(15), రుక్మిణి(65)లు ఉన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments