Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొన్ని క్షణాల్లో వివాహం... అంతలోనే వధువును వెంటాడిన మృత్యువు

బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వ

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (09:16 IST)
బెంగుళూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. మరికొన్ని క్షణాల్లో మెడలో మూళ్లు వేయించుకోవాల్సిన ఓ వధువు.. మృత్యుఒడిలోకి జారుకుంది. దీంతో ఇరు కుటుంబాల వెంట విషాదం నెలకొంది. గురువారం జరిగిన ఈ విషాద సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగుళూరు నగరానికి చెందిన దివ్య (20), హరీశ్‌ అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో వారి వివాహం గురువారం ఉదయం ధర్మస్థలంలో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధూవరులు సహా ఇరు వర్గాల బంధుమిత్రులు ఒక టెంపోలో బయలుదేరారు.
 
అయితే మార్గమధ్యలోనే వీరు ప్రయాణిస్తున్న టెంపో వ్యాన్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వధువుతో సహా 8 మంది అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో వధువు దివ్య (20), డ్రైవర్ నాగప్ప గణిగార్(45), టెంపోలో ఉన్న పాలాక్షి(42), బేబి(38), సుబ్రహ్మణ్య(15), రుక్మిణి(65)లు ఉన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments