Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాచెల్లెళ్లు.. అయినా ప్రేమించుకున్నారు.. చివరికి ఆత్మహత్యకు?

ఆధునికత ప్రభావంతో మానవీయ విలువలు పడిపోయాయి. వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. సోదరీసోదరుల మధ్య ప్రేమ, వివాహం ఏంటని.. పెద్దలు మందలించారు. అంతే ఆ ఇద్దరు ఆత్మహత్యకు

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (13:08 IST)
ఆధునికత ప్రభావంతో మానవీయ విలువలు పడిపోయాయి. వావివరుసలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా అన్నాచెల్లెళ్లు ప్రేమించుకున్నారు. సోదరీసోదరుల మధ్య ప్రేమ, వివాహం ఏంటని.. పెద్దలు మందలించారు. అంతే ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జీయపురం, కీళ కారియపట్టికి చెందిన అశోక్ కుమార్‌ కుమార్‌ ప్రవీణ్‌(17) ప్లస్‌ టూ చదువుతున్నాడు. ఇతను అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని(14)ని ప్రేమించాడు. వీరిద్దరూ ఒకే కులానికి చెందిన వారు.. పైగా వరుసకు అన్నాచెల్లెళ్లు. కానీ వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియరావడంతో ఇద్దరినీ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు బుధవారం స్కూలుకు వెళ్ళి తిరిగొస్తూ... తిరుచ్చి రైల్వేస్టేషన్‌కు వచ్చి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.  తమ ప్రేమను పెద్దలు అర్థం చేసుకోలేదని, చనిపోయి ప్రేమను కాపాడుకుంటామని సూసైడ్ నోట్‌లో రాసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments