Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ - కర్నాటక రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు

Webdunia
శనివారం, 25 జులై 2020 (16:27 IST)
ఐసిస్ లేదా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేరు వింటనే ఒకపుడు ప్రపంచం గజగజ వణికిపోయింది. ముఖ్యంగా, ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. సిరియాలో ఏకంగా అంతర్యుద్ధానికి కారణభూతులుగా మారారు. ఆ తర్వాత పలు దేశాల సహకారంతో ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు లేకుండా చేశారు. 
 
అయితే, తాజాగా ఐక్యరాజ్య సమితి ఓ పిడుగులాంటి వార్తను తెలిపింది. ఈ వార్త భారత్‌కు చేదు మాత్రలా ఉంది. ఐసిస్ ఉగ్రవాదులు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉండిపోయారని ఓ రిపోర్టులో హెచ్చరించింది. దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
 
'బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన 200 మంది ఉగ్రవాదులు ఈ బృందంలో ఉన్నారు. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) ప్రస్తుత అధ్యక్షుడు ఒసామా మహమూద్. తమ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ఈ ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసుకుంది' అని ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments