Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ - కర్నాటక రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు

Webdunia
శనివారం, 25 జులై 2020 (16:27 IST)
ఐసిస్ లేదా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేరు వింటనే ఒకపుడు ప్రపంచం గజగజ వణికిపోయింది. ముఖ్యంగా, ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. సిరియాలో ఏకంగా అంతర్యుద్ధానికి కారణభూతులుగా మారారు. ఆ తర్వాత పలు దేశాల సహకారంతో ఇరాక్, సిరియా దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు లేకుండా చేశారు. 
 
అయితే, తాజాగా ఐక్యరాజ్య సమితి ఓ పిడుగులాంటి వార్తను తెలిపింది. ఈ వార్త భారత్‌కు చేదు మాత్రలా ఉంది. ఐసిస్ ఉగ్రవాదులు కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉండిపోయారని ఓ రిపోర్టులో హెచ్చరించింది. దాదాపు 150 నుంచి 200 మంది ఉగ్రవాదులు దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
 
'బంగ్లాదేశ్, భారత్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన 200 మంది ఉగ్రవాదులు ఈ బృందంలో ఉన్నారు. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ (ఏక్యూఐఎస్) ప్రస్తుత అధ్యక్షుడు ఒసామా మహమూద్. తమ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ ప్రాంతాల్లో ప్రతీకార చర్యలకు ఈ ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసుకుంది' అని ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఓ నివేదికలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments