Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ నుంచి శ్రామిక్ రైళ్లు బంద్

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (09:27 IST)
వలసకార్మికులను తరలించేందుకు నియమించిన ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను ఢిల్లీ ప్రభుతం నిలిపేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో అధికమంది వలస కార్మికులు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది.

ఢిల్లీ నుండి చివరి శ్రామిక రైలు బీహార్‌ వెళేందుకు ఆదివారం బయలుదేరనుందని రైల్వే శాఖ ఉన్నతాధికారి తెలిపారు. నమోదు చేసుకున్న వారినే కాకుండా, రిజిస్ట్రేషన్‌ లేకుండా వచ్చిన వారిని కూడా ఈ ప్రత్యేక రైళ్లలో తమ ప్రాంతాలకు తరలించామని, ఇక శ్రామిక రైళ్లు ఉండవని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తెలిపారు.

ప్రత్యేక రైళ్లు నడపాలంటూ తక్కువ మంది వలసదారుల నుండి మాత్రమే అభ్యర్థనలు వస్తున్నాయని అన్నారు. గణాంకాల ప్రకారం.. దరఖాస్తు చేసుకున్న 4,50 వేల మంది వలసకార్మికుల్లో 3,10,వేలమందిని 16 రాష్ట్రాలకు 237 ప్రత్యేక శ్రామిక రైళ్లలో ఉచితంగా తరలించామని, ఈ రైళ్లలో 90 శాతం రైళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.

మిగిలినవి మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిశాకు వెళ్లాయని, తమిళనాడుకు ఒక రైలు ప్రయాణించిందని అదికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments