Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం... బిస్కెట్ తీసుకున్నందుకు బాలుడిని చంపేశాడు...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (20:33 IST)
కిరాణా వస్తువులు కొనుగోలు చేయాలని వచ్చి బిస్కెట్‌ని దొంగిలించాడన్న కారణంతో బాలుడిని దారుణంగా కొట్టి చంపేశారు. బీహార్‌లోని బాంకా జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని బాసుదేవ్‌పూర్ గ్రామంలో సురేఖా మండ‌ల్‌కు కిరాణా దుకాణం ఉంది. ఇక్కడకి 7వ తరగతి చదువుకుంటున్న నితీష్ కుమార్ (14) ఏవో వస్తువులు కొనుగోలు చేయడానికి వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో రూ. 5 విలువ చేసే బిస్కెట్ ప్యాకెట్‌ని బాలుడు తీస్తూ ఉండగా యజమాని గమనించి పట్టుకున్నాడు. బిస్కెట్ దొంగతనం చేస్తావా అని ఆరోపిస్తూ కొట్టడం ప్రారంభించాడు. దాంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. తీవ్ర గాయాలైన నితీష్‌ని చుట్టుప్రక్కల వారు గమనించి జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసారు. తన కుమారుడిని కొట్టడమే కాకుండా విషం కూడా పెట్టారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments