Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పైకి చెప్పు... పట్టించుకోలేదనీ....

Webdunia
గురువారం, 28 జనవరి 2016 (19:47 IST)
తాము చెప్పినదాన్ని పట్టించుకోకపోతే సదరు రాజకీయ నాయకుడిని తీవ్రంగా అవమానించడం ద్వారా పబ్లిక్ దృష్టిని ఆకర్షించి తను చెప్పింది ఏమిటో ప్రజలకు తెలియజేయడానికి ఈమధ్య పలు మార్గాలను అవలంభిస్తున్నారు కొంతమంది. తాజాగా ఇలాంటి మార్గంలో బీహార్ రాష్ట్రంలోని పట్నా జిల్లాకు చెందిన భక్తియాపూర్ నివాసి రాయ్ అనే వ్యక్తి వెళ్లాడు. తను చెప్పిన మాటలను నితీష్ కుమార్ ఆలకించలేదన్న ఆగ్రహంతో ఆయనపైకి చెప్పు విసిరాడు. 
 
ఈ హఠత్పరిణామంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ప్రశ్నించగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో తన గోడును చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన పట్టించుకోలేదనీ, అందువల్ల ఆయనపై చెప్పు విసరాల్సి వచ్చిందని అతడు చెప్పినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments