Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20 లక్షల కరెన్సీ కాల్చివేసిన తాహసీల్దార్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (15:26 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓఘటన జరిగింది. 20 లక్షల రూపాయల కరెన్సీని కాల్చివేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడానికి అతని నుంచి తహసీల్దార్‌ కల్పేష్‌ కుమార్‌ జైన్‌ రూ.20 లక్షల నగదు తీసుకున్నారు. 
 
ఈ నగదు తాహసీల్దారు కార్యాలయంలో పని చేసే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ పర్వత్‌ సింగ్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
 
ఆ తర్వాత సింగ్‌తోపాటు ఏసీబీ అధికారులు జైన్‌ నివాసానికి చేరుకున్నారు. దీన్ని గమనించిన జైన్‌ అన్ని తలుపులకు తాళాలు వేసి కరెన్సీ నోట్లను కాల్చివేశాడని అధికారులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

తర్వాతి కథనం
Show comments