Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్ మారథాన్ పోటీల్లో రెండో స్థానం... కొన్ని నిమిషాలకే విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:59 IST)
పాఠశాల స్థాయి రిలే పరుగుపందెం పోటీల్లో ఒక విద్యార్థి పాల్గొన్నాడు. ఈ పోటీల్లో అతను ప్రాతినిథ్యం వహించిన పాఠశాల రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే గుండెపోటు వచ్చిన మృత్యువాతపడ్డాడు. మృతుడి వయసు 15 యేళ్లు మాత్రమే. గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషాదకర ఘట కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుమకూరు జిల్లాలో పాఠశాల స్థాయిలో పరుగు పందెం పోటీలను నిర్వహించాడు. ఈ పోటీల్లో భీమశంకర్ అనే విద్యార్థి పాల్గొన్నాడు. తన జట్టుతో కలిసి రిలే పరుగుపందెంలో తన పాఠశాల తరపున పాల్గొన్నాడు. అయితే, ఈ పోటీలో భీమశంకర్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆ విద్యార్థి విచారంలో కూరుకునిపోయాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే భీమశంకర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను వస్తున్నా.. ఆశీస్సులు కావాలంటూ నందమూరి మోక్షజ్న ట్వీట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments