Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన కొద్ది గంటలకే గుండెపోటుతో వధువు మృతి

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (13:47 IST)
మంగళూరు అడియార్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై కొన్ని గంటల తర్వాత వివాహ జీవితంలోకి ప్రవేశించిన వధువు గుండెపోటుతో మరణించింది. మంగళూరు అడియార్ కన్నూర్ సమీపంలోని బిర్పుగుడ్డే జమాత్ అధ్యక్షుడు కెహెచ్కె అబ్దుల్ కరీం హాజీ కుమార్తె 23 ఏళ్ల లైలాత్ అఫియాకి ముబారక్‌తో ఆదివారం అడయార్ కన్నూర్ జుమ్మా మసీదులో ఘనంగా జరిగింది. తరువాత, అడయార్ గార్డెన్‌లో విలాసవంతమైన భోజనం ఏర్పాటు చేశారు.
 
ఆ తరువాత, ముబారక్ తన అత్తగారి ఇంటికి వచ్చారు. కొత్త జంట వేడుకలో మునిగిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వధువు అసియా తనకు గుండెల్లో నొప్పిగా వుందంది. ముబారక్ పెద్దలకు చెప్పేలోగానే ఆమె అక్కడే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచింది. ఆమె చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments