Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన కొద్ది గంటలకే గుండెపోటుతో వధువు మృతి

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (13:47 IST)
మంగళూరు అడియార్‌లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై కొన్ని గంటల తర్వాత వివాహ జీవితంలోకి ప్రవేశించిన వధువు గుండెపోటుతో మరణించింది. మంగళూరు అడియార్ కన్నూర్ సమీపంలోని బిర్పుగుడ్డే జమాత్ అధ్యక్షుడు కెహెచ్కె అబ్దుల్ కరీం హాజీ కుమార్తె 23 ఏళ్ల లైలాత్ అఫియాకి ముబారక్‌తో ఆదివారం అడయార్ కన్నూర్ జుమ్మా మసీదులో ఘనంగా జరిగింది. తరువాత, అడయార్ గార్డెన్‌లో విలాసవంతమైన భోజనం ఏర్పాటు చేశారు.
 
ఆ తరువాత, ముబారక్ తన అత్తగారి ఇంటికి వచ్చారు. కొత్త జంట వేడుకలో మునిగిపోయింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వధువు అసియా తనకు గుండెల్లో నొప్పిగా వుందంది. ముబారక్ పెద్దలకు చెప్పేలోగానే ఆమె అక్కడే కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచింది. ఆమె చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments