Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపై వందమంది దాడి.. పశ్చిమ బెంగాల్‌లో ఘోరం

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (09:37 IST)
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఒక సంఘటనలో, 100 మందికి పైగా వ్యక్తుల గుంపు పోలీసు అధికారులపై దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. 65 ఏళ్ల సూర్య పాల్ ఇంటిలో అధికారులు ఆశ్రయం పొందారు. అధికారులను గుంపు వెంబడించి, భద్రత కోసం పాల్ గదిలోకి ప్రవేశించింది. 
 
దుండగులు కిటికీలోంచి ఇంట్లోకి రాడ్లు, కర్రలు, ఇటుకలతో ఆయుధాలతో చొరబడి, అధికారులపై  దాడికి పాల్పడ్డారు, రక్తస్రావం అవుతుంటే కాపాడాలని కేకలు వేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments