Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీ ప్లానింగ్ అవసరమని ముస్లింలకు చెప్పండి: మోడీకి సూచన

Webdunia
సోమవారం, 6 జులై 2015 (18:37 IST)
ముస్లింలకు ధీటుగా హిందూ జనాభాను పెంచుకుంటూ పోవడం కాదు.. కుటుంబ నియంత్రణ పాటించాలని ముస్లింలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీయే సూటిగా చెప్పాలని శివసేన సూచించింది. ఈ విషయంలో సంఘ్ చొరవ తీసుకోవాలని, కుటుంబ నియంత్రణ అన్ని మతాలకు కచ్చితంగా వర్తింపజేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని శివసేన డిమాండ్ చేసింది. 
 
ముస్లిం జనాభా నానాటికీ పెరుగుతున్న కారణంగా దేశంలో భాషా సంబంధ, భౌగోళిక పరమైన అసమతుల్యత ఏర్పడుతుందని హెచ్చరించింది. తద్వారా దేశ సమైక్యతకు బీటలువారే ప్రమాదం ఉందని శివసేన స్పష్టం చేసింది. అందుచేత కుటుంబ నియంత్రణ ముస్లింలకు తెలియజేయాల్సిన బాధ్యతను ప్రధాని తీసుకోవాలని, "దేశ చట్టాన్ని గౌరవించాలని, కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యతను గుర్తించాలని ఆయన ముస్లింలకు వివరించాలి. 
 
ముస్లింలు అర్ధరాత్రి వచ్చి తన ఇంటి తలుపు తట్టినా వారి సమస్యలు పరిష్కరిస్తాను అని ప్రధాని హామీ ఇచ్చారు. అదే రీతిలో ముస్లింలు కూడా బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన అవసరం లేదా?" అని శివసేన తన సామ్నా పత్రికలో పేర్కొంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments