Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక ఆర్డినెన్స్‌తో రామాలయ నిర్మాణం : శివసేన

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (15:36 IST)
శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన కోరారు. దేశంలోని 350 లోక్‌సభ మంది సభ్యులతోపాటు కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో రామాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సామ్నా పత్రిక తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. 
 
ఇటీవల శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు.. ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే, శివసేనకు చెందిన 18 మంది ఎంపీలు ఇటీవల అయోధ్యలోని రాంలాలాను సందర్శించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
రామాలయ నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ద్వారా ముస్లిం పార్టీలతో మాట్లాడి వారిని ఒప్పించడం ఒకటైతే అది విఫలమైతే ఆర్డినెన్స్ తీసుకవచ్చి రామాలయ నిర్మాణం చేపట్టడమే మార్గమని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. 
 
అదేసమయంలో అన్ని రకాల చర్యలు విఫలమైతే పార్లమెంట్‌లో 350 మంది ఎంపీల మెజార్టీతో రామాలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకుని రావాలని సామ్యా పత్రిక వ్యాఖ్యానించింది. పైగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించే వారికి వ్యతిరేకంగా తీర్పునిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments