Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావణుడు పుట్టిన దేశంలో బుర్ఖాలపై నిషేధం.. రాముడు పుట్టిన దేశంలో....?

Webdunia
బుధవారం, 1 మే 2019 (12:45 IST)
మహారాష్ట్రలో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న శివసేన పార్టీ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈస్టర్ డే వరుస పేలుళ్ళ తర్వాత శ్రీలంక ప్రభుత్వం బుర్ఖ ధారణపై నిషేధం విధించింది. దీన్ని ప్రస్తావించిన శివసేన.. భారత్‌లోనూ బుర్ఖా ధారణపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది. 
 
దేశంలో ట్రిపుల్ తలాక్ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగానే బుర్ఖాలను ధరించే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది. ముఖ్యంగా, రావణుడు పుట్టిన దేశంలో బుర్ఖాలపై నిషేధం విధించగా, శ్రీరాముడు పుట్టిన దేశంలో వీటిపై నిషేధం విధిస్తే ఏంటటా అంటూ ఘాటుగా ప్రశ్నించింది. 
 
ఈస్టర్ డే రోజున జరిగిన వరుస పేలుళ్ళ దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం బుర్ఖాలను, స్కార్ఫ్‌లను ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని శివసేన తన పార్టీ పత్రిక సామ్నాలో ప్రధానంగా ప్రస్తావించింది. భద్రతా చర్యల్లో భాగంగా దీన్ని అత్యవసరంగా చేపట్టాలని కోరింది. ముఖాలను కప్పి ఉంచే వస్త్రాలు, బుర్ఖాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. అందువల్ల సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టుగానే ధైర్యంగా బుర్ఖాలపై నిషేధం విధించాలని శివసేన కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

Rasi kanna: శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలతో లవ్ యు2 అంటున్న సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments