Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో: శ్రీశ్రీ రవిశంకర్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (21:29 IST)
కర్టెసి-ట్విట్టర్
దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

 
''ఒక నిజాయితీ గల అన్వేషకుడు, ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో. తన భార్యతో కలిసి క్రమం తప్పకుండా ధ్యానం, సుదర్శన్ క్రియ సాధన చేసేవారు. దశాబ్దానికి పైగా మాతో అనుబంధం కలిగి ఉన్నారు. పురాతన- ఆధునికతను కలపడానికి ప్రయత్నించారు. ఆయన ఆచరణాత్మక నాయకత్వం గుర్తుండిపోతుంది.'' అన్నారు శ్రీశ్రీ రవిశంకర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments