Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో: శ్రీశ్రీ రవిశంకర్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (21:29 IST)
కర్టెసి-ట్విట్టర్
దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతిపై పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.

 
''ఒక నిజాయితీ గల అన్వేషకుడు, ఆధ్యాత్మికతను ఆరాధించేవారు షింజో. తన భార్యతో కలిసి క్రమం తప్పకుండా ధ్యానం, సుదర్శన్ క్రియ సాధన చేసేవారు. దశాబ్దానికి పైగా మాతో అనుబంధం కలిగి ఉన్నారు. పురాతన- ఆధునికతను కలపడానికి ప్రయత్నించారు. ఆయన ఆచరణాత్మక నాయకత్వం గుర్తుండిపోతుంది.'' అన్నారు శ్రీశ్రీ రవిశంకర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments