Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనా బోరా హత్య కేసు: పీటర్ ముఖర్జియాకు లైడిటెక్టర్ పరీక్షలు

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (17:46 IST)
షీనాబోరా హత్యకేసులో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జియాకు సీబీఐ అధికారుల ఆధ్వర్యంలో లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో పీటర్ ముఖర్జియాకు ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 
 
షీనా కేసులో పీటర్ ముఖర్జియా ఇచ్చిన వాంగ్మూలం ఒక్కోసారి ఒక్కోలా ఉందని.. దీంతో ఆయన చెప్పే విషయంలో వాస్తవం ఎంతమేరకు ఉందనే దానిపై నిర్ధారణకు రావడం అధికారులకు కష్టతరమైంది. 
 
దీంతో పీటర్ ముఖర్జియాకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కోర్టును అనుమతి అడిగారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనకు శనివారం ఈ పరీక్ష నిర్వహించారు. సోమవారం ఆయనను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
 
ఈ నెల 19వతేదీన పీటర్ ముఖర్జియాను, ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఇంద్రాణి, పీటర్‌ల సమాధానాలకు ఏమాత్రం పొంతన లభించలేదు. అందుకే పీటర్‌కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించి.. ఆ రిపోర్టుతో పాటు ఆయన్ని కోర్టులో హాజరుపరుచనున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments