Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.. నేనే హత్య చేశా.. : షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (13:42 IST)
తన కుమార్తె షీనా బోరాను తానే హత్య చేసినట్టు తల్లి ఇంద్రాణి ముఖర్జియా స్పష్టం చేశారు. ఈ మేరకు ముంబై పోలీసుల విచారణలో వెల్లడించారు. తన కుమార్తె షీనా బోరాను తాను హత్య చేయలేదంటూ చెప్పుకొచ్చిన ఇంద్రాణి దాదాపు పది రోజుల తర్వాత నేరాన్ని అంగీకరించింది. హత్యకు దారితీసిన పరిస్థితులను ఇంద్రాణి పోలీసులకు వివరించారు. ఆ సమయంలో ఆమె కుప్పకూలి పడిపోయినట్లు సమాచారం. 
 
మరోవైపు... ఇంద్రాణి మూడో భర్త పీటర్ ముఖర్జియాను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా నాలుగు గంటల పాటు ఇంద్రాణిని ఆయన ఎదురుగా కూర్చోబెట్టి మరీ ప్రశ్నలు అడిగారు. తొలుత ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాబట్టిన పోలీసులు, తమకున్న అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. పీటర్ చెప్పిన సమాధానాలు, ఇంద్రాణి చెప్పిన సమాధానాలను పోల్చుకున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments