Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి పాలనపై మంచి పట్టు - కాక రేపుతున్న పవార్ వ్యాఖ్యలు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (16:57 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇపుడుకాక రేపుతున్నాయి. ప్రధాని మోడీకి పాలనపై మంచి పట్టుందని, ఇదే ఆయన బలం అంటూ వ్యాఖ్యానించారు. పైగా, ఇప్పటికే వరకు దేశ ప్రధానులుగా పనిచేసిన వారిలో ఇది కనిపించలేదన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇపుడు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "ప్రధాని మోడీ ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు మోడీ విడిచిపెట్టరు. ఈ తరహా విధానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల్లో కనిపించదు" అని వ్యాఖ్యానించారు 
 
మహారాష్ట్రలో బీజేపీని తప్పించి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ, ఆ ప్రభుత్వ పాలన సాఫీగా సాగిపోయేందుకు తనవంతు సహకారం అందిస్తున్న శరద్ పవార్‌ ఇపుడు ప్రధాని మోడీ గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments