Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై షాంపూ ప్యాకెట్ల తరహాలో రూపాయికే శానిటైజర్​!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:05 IST)
కరోనా కాలంలో శానిటైజర్​ వాడకం తప్పనిసరి అయింది. అయితే... ఒకేసారి పెద్ద డబ్బా కొనాలంటే ఖర్చు ఎక్కువ. ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడమూ కష్టమే. అందుకే షాంపూ ప్యాకెట్ల తరహాలో శానిటైజర్​ తెచ్చేందుకు సిద్ధమైంది కేవిన్​కేర్.

కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు తరచూ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ క్రమంలో శానిటైజర్ల వాడకం ఎక్కువైంది. ధరలు కూడా పెరిగాయి.

అయితే... శానిటైజర్లను మరింత మందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రముఖ సంస్థ కేవిన్​కేర్. చిక్, నైల్, రాగా వంటి ప్రముఖ షాంపూలు తయారీ సంస్థ కేవిన్​కేర్​ రూపాయి ప్యాకెట్ల తరహాలో శానిటైజర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ సంస్థ 5 లీటర్ల శానిటైజర్​ ప్యాక్​ను విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments