Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేమ్.. షేమ్... యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు... (Video)

కోటానుకోట్ల భారతీయులు తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. యూరీలోని భారత ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపితే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది భారతీయులు దాడి చేశారు. ఈ దాడి తర్వాత భారత్‌లో ఆగ్రహావేశాలు వ్య

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (12:28 IST)
కోటానుకోట్ల భారతీయులు తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. యూరీలోని భారత ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపితే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది భారతీయులు దాడి చేశారు. ఈ దాడి తర్వాత భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో జాతియావత్తూ సిగ్గుపడాల్సిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో పాల్గొన్న వారిలో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసినట్టు 'సమాచార్ ప్లస్' వార్తా చానల్, వీడియోతో సహా వార్తలను ప్రసారం చేసింది. 
 
యూరీలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కోసం ఏర్పాటుచేసిన ర్యాలీలో పాకిస్థాన్ మద్దతు నినాదాలు వినిపించాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే నినాదాలు చేస్తున్న వారిని ఎవరూ వారించకపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments