Webdunia - Bharat's app for daily news and videos

Install App

షేమ్.. షేమ్... యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు... (Video)

కోటానుకోట్ల భారతీయులు తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. యూరీలోని భారత ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపితే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది భారతీయులు దాడి చేశారు. ఈ దాడి తర్వాత భారత్‌లో ఆగ్రహావేశాలు వ్య

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (12:28 IST)
కోటానుకోట్ల భారతీయులు తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. యూరీలోని భారత ఆర్మీ శిబిరంపై పాక్ ప్రేరేపితే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది భారతీయులు దాడి చేశారు. ఈ దాడి తర్వాత భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యూరీ అమరవీరుల నివాళి ర్యాలీలో జాతియావత్తూ సిగ్గుపడాల్సిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో పాల్గొన్న వారిలో కొందరు 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసినట్టు 'సమాచార్ ప్లస్' వార్తా చానల్, వీడియోతో సహా వార్తలను ప్రసారం చేసింది. 
 
యూరీలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కోసం ఏర్పాటుచేసిన ర్యాలీలో పాకిస్థాన్ మద్దతు నినాదాలు వినిపించాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే నినాదాలు చేస్తున్న వారిని ఎవరూ వారించకపోవడం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments