Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంధువే ఏడేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు.. ఆపై హత్యకూడా..

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (11:13 IST)
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నప్పటికీ.. కేంద్రం కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తుంది. కఠినమైన చట్టాలుంటేనే మహిళలపై దారుణాలను అరికట్టవచ్చునని మహిళా సంఘాలు ఎంత డిమాండ్ చేసినా.. కేంద్రం పట్టించుకోవట్లేదు. తాజాగా పంజాబ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ కిరాతకుడు, ఆపై ఆమెను హత్య చేశాడు. బాలిక బంధువే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దొరహా పట్టణంలో బాలిక బంధువు ఆమెను అపహరించి.. ఆమెను సమీపంలోని గోదాముకు తీసుకెళ్లాడు. 
 
అక్కడ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆ చిన్నారిని దారుణంగా హత్యచేసి పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో వున్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments