Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎంఏ స్కామ్‌లో ఆరోపణలు : సీనియర్ ఐఏఎస్ అధికారి సూసైడ్??

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:40 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో 58 యేళ్ళ సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయ్ శంకర్ అనుమానాస్పదంగా చనిపోయారు. ఈయన ఐఎంఏ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన తన పడకగదిలోనే ఆత్మహత్య చేసుకుని వుంటారని భావిస్తున్నారు. 
 
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సమాచారం.. సహజ మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే, మృతదేహాన్ని శవపరీక్షకు పంపించి, కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
కాగా, విజయ్ శంకర్ ఇంట్లోని పడక గదిలో చనిపోయివున్నట్టు కుటుంబ సభ్యులు గమనించి తమకు సమాచారం అందించారనీ, మృతికి గల కారణాలు మాత్రం ఇపుడే చెప్పలేమని, శవపరీక్ష నివేదికలోనే తెలుస్తుందని పోలీసులు చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments