Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చావుకి నేనే కారణం: మహిళా ఎస్సై ఆత్మహత్య

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (15:16 IST)
తన చావుకి తనే కారణమంటూ ఓ మహిళా ఎస్సై తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ జిల్లాలోని అనూప్షహర్ పోలీసు స్టేషనులో 30 ఏళ్ల అర్జూ ఎస్సైగా విధులు నిర్వహిస్తోంది. ఐతే ఏమయ్యిందో ఏమోగానీ శుక్రవారం నాడు ఆమె తను అద్దెకు వుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.
 
ఇంట్లో నుంచి అర్జూ ఎంతకీ రాకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యానుకి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. కాగా తన చావుకి తనే కారణమని సూసైడ్ నోట్ రాసింది అర్జూ. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణ్ బాబు ను మా అమ్మ కళ్యాణీ అని పిలిచేవారు, అదృష్టంగా భావిస్తున్నా - అల్లు అరవింద్ :

ప్రమాదమూ లేదూ పాడూ లేదు ... నేను క్షేమంగా ఉన్నాను : కాజల్ అగర్వాల్

రంగీలాకు మూడు దశాబ్దాలు.. ఐకానిక్ పాటకు డ్యాన్స్ చేసిన ఊర్మిళ

Chiru: శంకర్ దాదా జిందాబాద్ తరహాలో మన శంకరవర ప్రసాద్ సినిమా వస్తుందా!

Manoj: నా కమ్ బ్యాక్ ఫిలిమ్ మిరాయ్ పది పార్ట్ లుగా రావాలి : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments