Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చావుకి నేనే కారణం: మహిళా ఎస్సై ఆత్మహత్య

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (15:16 IST)
తన చావుకి తనే కారణమంటూ ఓ మహిళా ఎస్సై తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ జిల్లాలోని అనూప్షహర్ పోలీసు స్టేషనులో 30 ఏళ్ల అర్జూ ఎస్సైగా విధులు నిర్వహిస్తోంది. ఐతే ఏమయ్యిందో ఏమోగానీ శుక్రవారం నాడు ఆమె తను అద్దెకు వుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.
 
ఇంట్లో నుంచి అర్జూ ఎంతకీ రాకపోవడంతో ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యానుకి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. కాగా తన చావుకి తనే కారణమని సూసైడ్ నోట్ రాసింది అర్జూ. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments