Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ జిందాబాద్ : 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై దేశద్రోహం కేసు

పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన 200 మంది కార్యకర్తలపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇటీవ‌ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి 18 మంది భార‌త సైనికుల‌ని హతమార్చిన విషయం తెల్సిందే.

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (10:44 IST)
పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసిన 200 మంది కార్యకర్తలపై దేశద్రోహం కేసు నమోదైంది. ఇటీవ‌ల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యూరీలో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి 18 మంది భార‌త సైనికుల‌ని హతమార్చిన విషయం తెల్సిందే. 
 
ఈనేపథ్యంలో వారికి నివాళిగా ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల క్రితం భారీ ర్యాలీ కూడా నిర్వహించింది. అయితే, ర్యాలీలో సైనికులకు అవ‌మానం క‌లిగేలా పాకిస్థాన్ అనుకూల నినాదాలు వినిపించాయి. 
 
కాంగ్రెస్ జిందాబాద్, పాక్‌ జిందాబాద్ అంటూ వారు రెచ్చిపోతూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాల‌ను ఓ న్యూస్‌ ఛానల్ ప్రసారం చేయడంతో స్పందించిన‌ యూపీ పోలీసులు ఆ ర్యాలీలో పాల్గొన్న 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై దేశద్రోహం కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments