Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య కేసుల్లో గుర్మీత్ విచారణ.. పోలీసుల అధీనంలో కోర్టు ప్రాంగణం

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీర్ రాం రహీం సింగ్‌పై నమోదైన రెండు హత్య కేసుల విచారణ శనివారం జరుగనుంది. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (06:46 IST)
డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీర్ రాం రహీం సింగ్‌పై నమోదైన రెండు హత్య కేసుల విచారణ శనివారం జరుగనుంది. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
గుర్మీత్ అనుచరులు విధ్వంసకాండకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు సమాచారం అందించడంతో సిర్సా, పంచకుల, రోహ్‌తక్ తదితర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. గుర్మీత్ ఉన్న జైలు పరిసరాల్లో కనీవినీ ఎరుగని భద్రతను కల్పించారు. పంచకుల కోర్టు ఆవరణను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 
 
కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు రుజువు కావడంతో గుర్మీత్‌కు 20 సంవత్సరాల శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆపై డేరాలో అధికారులు సోదాలు జరుపగా, పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గుర్మీత్ విలాస వంతమైన జీవితం, అమ్మాయిల గదుల్లోకి రహస్య మార్గాలు, అస్తి పంజరాలు, కట్టల కొద్దీ రద్దయిన నోట్లు, బంగారం, విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments