సెలవు ఇవ్వలేదనే జడ్జి భార్య - కొడుకుపై కాల్పులు జరిపా... సెక్యూరిటీగార్డు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (19:19 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన గురుగ్రామ్‌లో అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి క్రిష్ణకాంత్ భార్య, కొడుకును ఓ కానిస్టేబుల్ కాల్చిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసి రావడానికి జడ్జి సెలవు ఇవ్వకపోవడం వల్లే మహిపాల్ సింగ్ అనే ఆ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.
 
సదరు జడ్జి సెలవు ఇవ్వకపోగా షాపింగ్‌కు వెళ్తున్న తన భార్య, కొడుకుకు ఎస్కార్ట్‌గా వెళ్లాలని ఆదేశించడంతో అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గురుగ్రామ్ మార్కెట్‌లో పట్టపగలే ఆ ఇద్దరిపై మహిపాల్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో జడ్జి భార్య అక్కడికక్కడే చనిపోగా కుమారుడు మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కూడా బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments