Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు ఇవ్వలేదనే జడ్జి భార్య - కొడుకుపై కాల్పులు జరిపా... సెక్యూరిటీగార్డు

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (19:19 IST)
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన గురుగ్రామ్‌లో అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి క్రిష్ణకాంత్ భార్య, కొడుకును ఓ కానిస్టేబుల్ కాల్చిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసి రావడానికి జడ్జి సెలవు ఇవ్వకపోవడం వల్లే మహిపాల్ సింగ్ అనే ఆ కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.
 
సదరు జడ్జి సెలవు ఇవ్వకపోగా షాపింగ్‌కు వెళ్తున్న తన భార్య, కొడుకుకు ఎస్కార్ట్‌గా వెళ్లాలని ఆదేశించడంతో అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గురుగ్రామ్ మార్కెట్‌లో పట్టపగలే ఆ ఇద్దరిపై మహిపాల్ సింగ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో జడ్జి భార్య అక్కడికక్కడే చనిపోగా కుమారుడు మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కూడా బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments