Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య... కాలిపోయిన కీలక డాక్యుమెంట్లు.. కారణం?

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వద్ద కాపలాగా ఉండే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ వాచ్‌మెన్‌ను హత్య చేసి ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత ఎస్టేట్‌లోని

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:04 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వద్ద కాపలాగా ఉండే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ వాచ్‌మెన్‌ను హత్య చేసి ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత ఎస్టేట్‌లోని కొన్ని కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే కొడనాడు ఎస్టేట్‌పై కొందరు భూబకాసురులు కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే, కీలకమైన డాక్యుమెంట్ల కోసం వాచ్‌మెన్‌ను హత్య చేసివుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ హత్యావార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఎస్టేట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
 
ఇదిలావుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వేల కోట్ల రూపాయల స్థిర చరాస్తులు ఉన్నాయి. ఆమె మరణం తర్వాత కొంతమంది జయ ఆస్తులపై కన్నేశారు. జయ ఆస్తులకు వారుసులెవరనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. జయ కూడా ఎవరి పేరుతోనూ తన ఆస్తులను రాయలేదు. దీంతో శశికళ కుటుంబంతో పాటు మరికొంతమంది జయ ఆస్తులను ఆక్రమించుకునే కుట్రలకు తెరతీసినట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి వారే ఈ ఎస్టేట్‌పై కూడా కన్నేసివుంటారని భావిస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments