Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య... కాలిపోయిన కీలక డాక్యుమెంట్లు.. కారణం?

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వద్ద కాపలాగా ఉండే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ వాచ్‌మెన్‌ను హత్య చేసి ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత ఎస్టేట్‌లోని

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:04 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వద్ద కాపలాగా ఉండే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఈ వాచ్‌మెన్‌ను హత్య చేసి ఉరికంబానికి వేలాడదీశారు. ఆ తర్వాత ఎస్టేట్‌లోని కొన్ని కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే కొడనాడు ఎస్టేట్‌పై కొందరు భూబకాసురులు కన్నేసినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగానే, కీలకమైన డాక్యుమెంట్ల కోసం వాచ్‌మెన్‌ను హత్య చేసివుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ హత్యావార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఎస్టేట్‌కు చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
 
ఇదిలావుంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు వేల కోట్ల రూపాయల స్థిర చరాస్తులు ఉన్నాయి. ఆమె మరణం తర్వాత కొంతమంది జయ ఆస్తులపై కన్నేశారు. జయ ఆస్తులకు వారుసులెవరనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. జయ కూడా ఎవరి పేరుతోనూ తన ఆస్తులను రాయలేదు. దీంతో శశికళ కుటుంబంతో పాటు మరికొంతమంది జయ ఆస్తులను ఆక్రమించుకునే కుట్రలకు తెరతీసినట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి వారే ఈ ఎస్టేట్‌పై కూడా కన్నేసివుంటారని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

తర్వాతి కథనం
Show comments