Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో బీజేపీ-శివసేనల మధ్య పొత్తు: కానీ సీట్లు మాత్రం?

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:54 IST)
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, శివసేన పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి, సీట్ల సర్దుబాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఎంతో ఆసక్తిరేకించిన ఈ పార్టీల పొత్తు వ్యవహారం సాయంత్రానికి గాడినపడింది. 
 
రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగే పరిస్థితి అయితే ప్రస్తుతానికి వచ్చిందిగానీ, సీట్ల సంఖ్యపై మాత్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. 2009లో మాదిరిగా బీజేపీకి 119 సీట్లు ఇస్తామని శివసేన ప్రతిపాదించగా, అందుకు బీజేపీ తిరస్కరించినట్లు తొలుత వార్తలొస్తున్నాయి.
 
చెరో 135 స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన స్థానాలను మిత్ర పక్షాలకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంకా, 135 సీట్లు కావాలన్న డిమాండ్‌ నుంచి బీజేపీ కొంత వెనక్కి తగ్గినట్లు సమాచారం.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments