Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీబీ రహిత భారత్‌గా మార్చాలి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2015 (09:20 IST)
భారత్‌ను టీబీ రహిత దేశంగా మార్చాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరారు. ఈ మేరకు ఆయన శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌, తార్నాకలోని సీఎస్‌ఐఆర్‌ ఐఐసీటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ)లో జరగిన ఓ కార్యక్రమలో పాల్గొని మాట్లాడుతూ.. భారత్‌ను పోలియో రహిత దేశంగా మార్చామని, అదేవిధంగా టీబీ(క్షయ) రహిత దేశంగా కూడా మార్చాలని కోరారు. 
 
1995లో తాను, మరికొందరు వైద్యులు కలిసి పోలియో నిర్మూలనపై మేధోమథనం సాగించామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతం దేశంలో ఒక్క పోలియో కేసు కూడా లేదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించిందని గుర్తు చేశారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments