Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడికి తప్పిన ముప్పు.. రాకెట్ శకలం అలా దూసుకుపోయింది..

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (13:58 IST)
చంద్రుడికి అంతరిక్ష వ్యర్థాల నుంచి పెను ముప్పు తప్పింది. అంతరిక్షంలో తిరుగుతున్న ఒక రాకెట్ శకలం చంద్రుడికి అత్యంత సమీపం నుంచి వెళ్లడంతో గంటకు 9,300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది. అది వెళ్లిన వేగానికి చంద్రుడిపై కొన్ని వందల కిలోమీటర్ల మేర ధూళి పైకెగిసింది. 
 
వందల కిలోమీటర్ల మేర ధూళి ఎగియడంతో సైంటిస్టులు అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత రాకెట్ శకలం దూసుకుపోయినట్టు గుర్తించారు. చంద్రుడి చుట్టూ దాదాపు మూడు టన్నుల వ్యర్థాలు ఓ గోడలా పేరుకుపోయి ఉన్నాయి. 
 
ఈ శకలం దూసుకొచ్చిన వేగానికి ఆ గోడకు 33 అడుగుల నుంచి 66 అడుగుల లోతైన బిలం ఏర్పడి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం చైనా ప్రయోగించిన రాకెట్ శకలంగా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments