Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ ప్రేమికుల డెత్ వారెంట్లు రద్దుచేసిన సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 27 మే 2015 (14:19 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రేమికులకు కింది కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్లను సుప్రీంకోర్టు బుధవారం రద్దు చేసింది. యూపీకి చెందిన షబ్నం అనే యువతి తన ప్రేమికుడు సలీంతో కలిసి గత 2008 ఏప్రిల్ 15వ తేదీన తన కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసింది. వీరిలో ఓ పాప కూడా ఉంది. 
 
ఈ ఘటనపై నమోదైన కేసులో ప్రేమికులిద్దరికీ 2010లో మరణశిక్ష పడింది. ఈ తీర్పును 2013లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో ఈ నెల 21న డెత్ వారెంట్ జారీ కావడంతో నిందితులు సుప్రీంకు వెళ్లగా, 25న కోర్టు స్టే విధించింది. తాజాగా వారెంట్లను రద్దు చేయడం గమనార్హం.
 
నిందితులు పెట్టుకునే రివ్యూ, మెర్సీ పిటిషన్ల కోసం ఎదురు చూడకుండానే డెత్ వారెంట్ పై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తొందరపాటుతో సంతకం చేశారని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments