Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళను పంపిన స్వామి... టార్గెట్ స్టాలిన్, దయానిధి, కళానిధిలను కూడా...

సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు లేరంటారు. అవినీతి, అక్రమాల మార్గాన పయనిస్తున్నారంటూ తనకు లేశమాత్రం తెలిసినా వెంటనే కోర్టులో పిటీషన్ వేస్తారనే ప్రచారం వుంది. అమ్మ జయలలితను, ప్రస్తుతం శశికళకు కార

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:53 IST)
సుబ్రహ్మణ్య స్వామి అంటే తమిళనాడులోనే కాదు దేశంలోనే హడల్. కేసులు వేయడంలో ఆయనను మించినవారు లేరంటారు. అవినీతి, అక్రమాల మార్గాన పయనిస్తున్నారంటూ తనకు లేశమాత్రం తెలిసినా వెంటనే కోర్టులో పిటీషన్ వేస్తారనే ప్రచారం వుంది. అమ్మ జయలలితను, ప్రస్తుతం శశికళకు కారాగార వాసం వెనుక స్వామి పిటీషన్లే కారణమని వేరే చెప్పక్కర్లేదు. తను అనుకున్నట్లే శశికళకు జైలు శిక్ష పడింది. ఇప్పుడు సుబ్రహ్మణ్యస్వామి అన్నాడీఎంకే పార్టీని వదిలేశారు. తాజాగా ఆయన టార్గెట్ డీఎంకే పార్టీ నాయకుపైన పడింది. 
 
శశికళ కంటే డీఎంకే పార్టీకి చెందిన స్టాలిన్, దయానిధి మారన్, కళానిధి మారన్ లు చాలా ప్రమాదకరమైన వ్యక్తులంటూ విరుచుకుపడ్డారు. అవినీతిని పారదోలడం అనే కార్యక్రమంలో ఇంకా చేయాల్సింది చాలానే వుందంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. డీఎంకే నిరుద్యోగ యువతను రిక్రూట్ చేసుకుని వారితో తమకు అనుకూలమైన, ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా ట్విట్టర్ పోస్టులు ఇప్పించుకుంటూ చీప్ ట్రిక్స్ చేస్తోందంటూ విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments